TRINETHRAM NEWS

MLA Raj Thakur participated in the food donation program in 46 Division Ganapati Mandapam under the leadership of old wedding Ellaiah

గోదావరి ఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని 46 డివిజన్ లో పాతిపల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో గణపతి మండపంలో అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వడ్డీంచి,, గణపతి విగ్రహాలను ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు కాలనీవాసులు.

ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ డివిజన్లో పర్యటిస్తూ పలు వినాయక మండపాలను సందర్శించారు. గణనాథుని కరుణతో ప్రజలంతా అష్ట ఐశ్వర్యాలు,సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రామగుండం నియోజకవర్గం లో పంటలు పండి రైతులు ఆనందంగా ఉండాలని ఆ గణేష్ మహారాజుని వేడుకున్నారు. కార్యక్రమంలో భక్తులు ,కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Raj Thakur participated in the food donation program in 46 Division Ganapati Mandapam under the leadership of old wedding Ellaiah