
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
త్రినేత్రం న్యూస్.. ఏప్రిల్.07.25.
మేడి శెట్టి వారిపాలెం X రోడ్డు సెంటర్లో శ్రీ ,శ్రీ ,శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు, బొడ్రాయి, పోతురాజులు, గడిమి శిలలు, మహాయంత్ర ఫలకం, విగ్రహ ప్రతిష్టామహోత్సవాలకు కమిటీ సభ్యుల ఆహ్వానంపై ముఖ్యఅతిథిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే
జారే ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛరణతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో దాసరి వెంకటరామిరెడ్డి , కోటగిరి సత్యంబాబు , ఎర్రగొర్ల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
