సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
KTR

KTR : త్రినేత్రం న్యూస్ : ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు…

కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వము అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పినా, చేతకాని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉన్నారు… బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే ఈ అంశంపై పార్లమెంటులో పోరాడి ఉండేవాళ్లు

కేటీఆర్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page