Trinethram News : ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో 9 సెంచరీలు చేసి మొత్తం 99 శతకాల వద్ద ఉన్నారు. గత మ్యాచ్లో ఆయన 8 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ
Related Posts
Harvinder Singh : చరిత్ర సృష్టించిన హర్విందర్ సింగ్
TRINETHRAM NEWS Harvinder Singh who made history పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం చరిత్ర సృష్టించిన హర్విందర్ సింగ్ Trinethram News : పారిస్ పారాలింపిక్స్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్…
Cricket Tournament : దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి సర్వం సిద్ధం
TRINETHRAM NEWS All set for Duleep Trophy Cricket Tournament నేటి నుంచి ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్లో మ్యాచ్లు ప్రారంభంఏర్పాట్లను పరిశీలించిన ఏసీఏ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ జిల్లా అధికారులు Trinethram News : అనంతపురం: దేశీయ క్రికెట్లో…