
రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయుడు
Trinethram News : భారత వ్యోమగామి (డిసిగ్నేటెడ్) శుభాన్షు శుక్లా ఈ ఏడాది మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లే అవకాశం ఉన్నట్లు నాసా తెలిపింది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో అధికారిగా పని చేస్తున్న శుభాన్షు శుక్లా.. 1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షం లోకి వెళ్లనున్న రెండో భారతీయుడిగా చరిత్రకెక్కనున్నాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
