
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 16 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి పట్టణం ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో “భారత స్వాతంత్రద్యమం-ఆంధ్ర ముస్లిం యోధులు” పుస్తకావిష్కరణోత్సవ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
