TRINETHRAM NEWS

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం వంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన విషయం తెలిసిందే…

ఈ 5 రాష్ట్రల ఎన్నికల్లో ప్రజలు ఈసారి 4 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోగా, అయా పార్టీలు మొత్తం 5 రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులనే ఎన్నుకోవడం విశేషం..