TRINETHRAM NEWS

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు.

కేవలం 55 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు.

సిరాజ్‌ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. బుమ్రా, ముకేశ్‌ కుమార్‌ చెరో 2 వికెట్లు తీశారు.

8 మంది దక్షిణాఫ్రికా బ్యాటర్లు కేవలం సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పెవిలియన్‌ చేరారు