చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

TRINETHRAM NEWS

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన చిరంజీవి దంపతులు.. ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌.. చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే

You cannot copy content of this page

Scroll to Top