TRINETHRAM NEWS

Trinethram News : అనకాపల్లి

మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ..

బలప్రదర్శనకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు..

నేడు నాలుగు మండలాల్లో బైక్ ర్యాలీ, సమావేశం..

ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం..

ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాద్‌కు కేటాయించిన టీడీపీ అధిష్టానం