మంథని మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలం చిన్న ఓదాల గ్రామంలో కటుకు లచ్చమ్మ మరణించగ వారి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


