
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1: 124 ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగుడా పరిధిలోని సాయి చరణ్ కాలనీలో నివసించే లక్ష్మయ్య(62) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
