సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Financial aid

Financial Aid : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 03; అమలాపురంలో మృతి చెందిన జనసేన కార్యకర్త ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను మంత్రి నాదేండ్ల మనోహర్ ఆ పార్టీ శాసనసభ్యులతో కలిసి పరామర్శించారు. అనంతరం రూపాయలు ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించారు.

ఇంజనీరింగ్ చదువుతూ, ఉద్యోగానికి ఎంపికైన కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ , మృతుడు సోదరుడు ఆదినారాయణ కు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page