Dy E O పరీక్ష వాయిదా

TRINETHRAM NEWS

Trinethram News : ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 13న జరగాల్సిన డిప్యూటీ ఈవో ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసినట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు.

త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు.

కాగా 38 DyEO పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

You cannot copy content of this page

Scroll to Top