![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-19.04.09.jpeg)
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి యువత చేయూత అనే నినాదంతో డిండి పట్టణంలో ఎవరు మరణించిన కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒకవిధంగా సహకరించాలన్న దృఢ సంకల్పంతో 21 మంది సభ్యులతో ఈ గ్రూప్ ఏర్పడడం జరిగింది.
అందులో భాగంగా నల్లగంతుల రాములు గారు మరణించడంతో 10,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాదమొని శ్రీనివాస్ గౌడ్, ఎటి కృష్ణ, చింతపల్లి నరేష్, బుషిపాక అంజి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-19.04.09.jpeg)