TRINETHRAM NEWS

తేదీ : 17/03/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి పట్టణం లో అతి త్వరలో ఒబెరాయ్ గ్రూపుకు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామీజీలు ఆందోళన చేపట్టనున్నారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఇప్పటివరకు నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలిపిరిలో దీక్ష ప్రారంభించిన నేపథ్యంలో పాదయాత్రగా తిరుమలకు వెళ్ళనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dharna of Swamiji soon