TRINETHRAM NEWS

సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

అధిక డబ్బు ఆశచూపి రూ. 41.29 లక్షలు స్వాహా

పార్ట్‌టైం జాబ్‌ పేరుతో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌
ఉద్యోగులకు మెజేస్‌ పంపిన కేటుగాళ్లు

టాస్క్‌ల పేరుతో రూ. 11.29 లక్షల కాజేసిన సైబర్‌చీటర్స్‌
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు