TRINETHRAM NEWS

Corporator Shravan conducted a review with the authorities on Vinayaka Nimarjana arrangements

Trinethram News : మల్కాజిగిరి
16 మల్కాజిగిరి

మంగళవారం వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట, టాయిలెట్స్ లైట్స్, మెడికల్ తదితర అంశాల పైన అధికారులతో ఏర్పాట్లకు తీసుకోవలసిన తగు జాగ్రత్తలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో డి. సి రాజు, టౌనప్లానింగ్ డిసిపి శ్రీనివాస్, ఈఈశ లక్ష్మణ్ , ఏఈ దీపక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporator Shravan conducted a review with the authorities on Vinayaka Nimarjana arrangements