TRINETHRAM NEWS

గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా విభజించింది.

దీన్ని సరిచేయడానికి త్వరలో ఓ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నాం..

ఆ కమిషన్ జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి