TRINETHRAM NEWS

Trinethram News : సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

పెండింగ్‌లో ఉన్న మరో 4 లోక్‌సభ స్థానాలపై చర్చ..

పెండింగ్‌లో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్..

ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

ఇవాల్టి సమావేశంలో నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం.