TRINETHRAM NEWS

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ చావలి అంజు యాదవ్.

ఈమె స్వగ్రామం వేంపల్లి గ్రామం, పులివెందుల నియోజకవర్గం కాగా వీరి భర్త నల్లబోయిన గంగాధర్ యాదవ్ స్వగ్రామంమైదుకూరునియోజకవర్గంలోనిదువ్వూరుమండలంమానేరాంపల్లి గ్రామం. బి సి సామాజిక వర్గంకు చెందిన వీరికి నియోజకవర్గం లో మంచి బలమైన వర్గం, బంధుత్వం, బలమైన స్నేహితులు కలిగి ఉన్నారు. స్వంతంగా వీరికి క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో భర్త కోరికతో అంజు యాదవ్ రానున్న 2024 ఎమ్మెల్యే ఎన్నికలో బరిలోకి దిగే పరిస్థితి ఉందని ప్రాధమిక సమాచారం..????