Ashwini Vaishnav : భారతీయ రైల్వే @172 ఏళ్లు

Trinethram News : ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 ఏళ్లు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్, ముంబై, థానే మార్గాల మధ్య సింద్, సుల్తాన్, సాహిబ్ అనే 3 ఇంజిన్లతో…

Supreme Court : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ …సిజెఐ కీలక వ్యాఖ్యలు

Trinethram News : వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్లపై పలు ప్రశ్నలు సంధించింది.…

Ban Medicine : పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Trinethram News : న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్…

Encounter : నారాయణపూర్- కొండ గావ్ అడవుల్లో ఎన్ కౌంటర్

Trinethram News : చత్తీస్ గడ్:ఏప్రిల్ 16 : చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ – కొండగావ్ అడవుల్లో ఈరోజు ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిసింది… నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావో యిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం…

Law Commission : లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి

Trinethram News : న్యాయ కమిషన్ ఛైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబరులో 23వ లా…

Toll Fees : వాహనదారులకు కేంద్రం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్‌ ఆఫర్‌!ఏడాదికి మూడు వేల టోల్‌ ఫీజు

Trinethram News : రహదారులపై టోల్‌ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టోల్‌ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా రూ.3…

Supreme Court : సుప్రీంకోర్టు జడ్జి కీలక సూచన

వేదాలు, పురాణ ఇతిహాసాలను లా కాలేజీలో పాఠ్యాంశాలుగా చేర్చాలి Trinethram News : న్యూఢిల్లీ : వేదాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో ఉన్న న్యాయతత్వాన్ని లా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి…

Strike : నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!

కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి…. Trinethram News : కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప..…

Robert Vadra : మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్‌ వాద్రా

Trinethram News : హరియాణాలోని శిఖోపూర్‌ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 8న తొలిసారి…

Bombay High Court : పోక్సో కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Trinethram News : 2020 లో నవీ ముంబైకి చెందిన 15 సంవత్సరాల బాలిక యూపీకి చెందిన 22 సంవత్సరాల యువకుడితో కలిసి ఇంటినుండి పారిపోయి, 10 నెలల తరువాత గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది.. దీంతో బాలిక తండ్రి ఆ…

Other Story

You cannot copy content of this page