TRINETHRAM NEWS

ఏపీలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి నేడు శ్రీకారం

Trinethram News : Andhra Pradesh : ఏపీలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. CRDA ఆఫీసు పనులను ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టనుంది.

ఉదయం 11 గంటలకు చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు. పనుల ప్రారంభంపై ఈ నెల 16న జరిగిన CRDA భేటీలో తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App