TRINETHRAM NEWS

తేదీ : 16/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తుని మున్సిపాలిటీకి చెందిన మరో ఆరుగురు వైసిపి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మాజీమంత్రి యనమల. రామకృష్ణుడు సమక్షంలో దారేష్, అచంట. సురేష్, అప్పయ్య , సత్తిబాబు, రాజేశ్వరి, గౌరీ. వనజ టిడిపి కండువా కప్పుకున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ బలం పదికి చేరింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Big shock for Jagan