TRINETHRAM NEWS

పేకాట శిబిరంపై దాడి

23,890 రూపాయల నగదు స్వాధీనం

10 మందిని అదుపులోకి తీసుకున్న చింతలపూడి పోలీసులు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మెట వారి గూడెం గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 23,890 రూపాయల నగదును 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్న చింతలపూడి ఎస్సై ప్రసాద్ మరియు సిబ్బంది.