TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్టాఫ్ నర్సు సెలక్షన్స్‌లో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైనవారికి నేడు హైదరాబాద్‌లొని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించనున్నారు.