TRINETHRAM NEWS

కొవిడ్‌ వ్యాప్తితో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

ఏపీలో 4 పాజిటివ్‌ కేసులు నమోదు ఏలూరు-1 వైజాగ్‌-3 JN-1 నిర్ధారణకు జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షలకు శాంపిల్స్ పంపిన వైద్యులు..

పీపీఈ కిట్లు ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ప్రత్యేక వార్డులు ఏర్పాటు.