ఒకరు మృతి
Trinethram News : బాపట్ల జిల్లా వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి కారంచేడు సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తెలంగాణ నుంచి వాడరేవుకు వస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిందని చెప్పారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


