TRINETHRAM NEWS

సైకిల్ పై దేశ యాత్ర చేపడుతున్న యువకుడు

దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను సైకిల్ పై యాత్ర చేసి దర్శిస్తున్న బీహార్ చెందిన రూపేష్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు.

ఈ యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం కొర్లాం వద్దకు చేరుకున్నాడు.ఇప్పటికే బద్రీనాథ్, పూరీ దర్శనాలను ముగించుకొని రామేశ్వరం వెళ్తున్నానని తెలిపారు.

హిందూమత ధర్మ ప్రచారం లో బాగంగా హిందువులందరినీ ఒక్క తాటపైకి తేవాలనే లక్ష్యంతో నేను ఈ సైకిల్ యాత్ర మొదలు పెట్టడం జరిగిందని రూపేష్ కుమార్ తెలిపారు.