TRINETHRAM NEWS

A key decision on the system of distribution of pensions in AP

Trinethram News : అమరావతి

ఏపీలో పింఛన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక L1 RD (రిజిస్టర్డ్) ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ₹53 కోట్లను గ్రామ,వార్డుసచివాలయ
శాఖకు కేటాయించింది.

అలాగే 1.34 లక్షల ఈ కొత్త స్కానర్ల తో అక్టోబర్ నుంచి పింఛన్లు పంపిణీ చేయనుంది.ప్రస్తుతం వినియోగిస్తున్న LO RD డివైజ్లలో సెక్యూరిటీ
తక్కువగా ఉండటంతో నకిలీ వేలిముద్రలతో పింఛన్లు స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదులు రావటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A key decision on the system of distribution of pensions in AP