Gaddam Prasad Kumar : పురపాలక కార్మికులకు సిబ్బందికి దుస్తుల పంపిణీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ పురపాలక కార్మికులకు మరియు కార్యాలయ సిబ్బందికి దుస్తులు,సబ్బులు ,కొబ్బరి నూనె,టూత్ బ్రష్,పేస్ట్, అప్రాన్స్, చెప్పులు వంటి వస్తువులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాసు , సానిటరీ జవాన్లు -బాబా,వినోద్ కుమార్ మరియు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of clothes to municipal workers and staff

You cannot copy content of this page

Scroll to Top