అనపర్తి కి చెందిన సత్తి గంగి రెడ్డి , పుట్టినరోజు సందర్బంగా
త్రినేత్రం న్యూస్, రైజింగ్ హ్యాండ్స ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనపర్తి భవిత సెంటర్ లో దివ్యాంగుల పిల్లలకు బిర్యాని, పుస్తకాలు స్టేషనరీ, పౌష్టికాహారం రోట్లు రాస్క్లు పాలు బిస్కెట్స్ పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి, మాస్టర్ సత్యనారాయణ తదితరులు పాలుగున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


