WhatsApp Image 2024 01 23 at 11.42.54 AM
నేడు ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత క్రింద ..
79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్
2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులున్నాయి.
ఎన్నికల్లో చెప్పినట్టుగా బాబు చెల్లించకపోవడం తో
2019 ఎన్నికల నాటికి(ఏప్రిల్ 11) డ్వాక్రా సంఘాల మొత్తం అప్పు రూ.25,571 కోట్లు అయింది
జగన్ సీఎం అయినాక
ఇందులో మూడు విడతల్లో ఇప్పటికే రూ.19,176 కోట్లు చెల్లింపు
నేటి నుంచి ఆఖరిదైన నాలుగో విడత మొత్తం జమ
నేడు ఇస్తున్న మొత్తం తో కలిపి 25,571 కోట్లు పూర్తిగా చెల్లించడం జరిగింది
రాష్ట్రం లో 7.98 లక్షల డ్వాక్రా సంఘాలు (79 లక్షల మంది డ్వాక్రా మహిళలు ) ఉన్నాయి .
