Two-month-old Baby Died : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రెండు నెలల పసికందు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : విద్యుత్ సరఫరా నిలిచినందుకే ఆక్సిజన్ అందలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన ఒక పసిబిడ్డ(2 నెలలు)ను మూడు రోజుల క్రితం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు.. ఆక్సిజన్ అందకపోవడంతో ఈరోజు మృతి చెందిన పసికందు.. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ఆక్సిజన్ అందలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Two-month-old baby died

You cannot copy content of this page

Scroll to Top