దేవరకొండ – (చింత పల్లి) జులై 30 త్రినేత్రం న్యూస్. దేవర కొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం బోటిమీద తండాకి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నేనావత్ జైపాల్ నాయక్ , నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలోదేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ పాల్గొని శుభాకాంక్షలుతెలియజేసారు..
ఈ కార్యక్రమంలో కార్య కర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


