తమిళనాడులో ఘోరంగా కొట్టుకున్న పూజారులు

TRINETHRAM NEWS

తమిళనాడులో ఘోరంగా కొట్టుకున్న పూజారులు

కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది.కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top