Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యం మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా శాలివాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


