Trinethram News : ఢిల్లీ ప్రభుత్వం రేపటి నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ (EoL) వాహనాలకు ఇంధన సరఫరాను నిలిపివేయనుంది.
10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం అమ్మడాన్ని నిషేధించింది. పాత వెహికల్స్ను గుర్తించేందుకు ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రతీ పెట్రోల్ పంపు వద్ద ట్రాఫిక్ సిబ్బంది ఉంటారు. EoL వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు చలాన్ జారీ చేస్తారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


