Trinethram News : బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామానికి చెందిన యువత బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ని మర్యాదపూర్వకం గా కలిసి దుశాల్వాతో ఆయనను సన్మానించారు.రాబోయే ఎన్నికల్లో తమకి అండగా నిలబడతామని అన్నారు.

You cannot copy content of this page