Trinethram News : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏటా 3 విడతల్లో రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు 19 విడతల్లో అకౌంట్లో డబ్బులు జమ చేయగా.. ఇప్పుడు 20వ విడత డబ్బులను ఈ నెలలోనే జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత రూ.2 వేలను ఫిబ్రవరిలో జమ చేయగా.. రెండో విడత నగదును ఈ నెల మూడోవారంలో జమ చేయనున్నట్లు సమాచారం.
కిసాన్ నిధి అందాలంటే అర్హులైన రైతులు ఈ-కేవైసీ చేసుకోవాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


