జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ : బాలానగర్‌లో మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు .. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ఒకేసారి తీసుకోవడంతో డోస్ ఎక్కువై విద్యార్థి అబ్దుల్ నాసర్ మృతి

మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం .. విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inter student dies in

You cannot copy content of this page