Trinethram News : ఢిల్లీ ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం. ఈ విషయం ప్రకటించిన ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్.. మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ న్యాయయాత్ర.