1500x900 620265 mb
మీడియాపై మోహన్ బాబుదాడి!
Trinethram News : Hyderabad : మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కింది.. తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలికి వెళ్లిన మీడియా పై మోహన్ బాబు దాడి చేసి అరాచకం సృష్టించారు. వారి చేతుల్లో ఉన్న మైకులను తీసుకుని నేలకేసి కొట్టారు. అలాగే టీవీ9 ప్రతినిధి పై మోహన్ బాబు దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు ఆయనను ఆపేందుకు ప్రయత్నించారు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
