బ్రేకింగ్ న్యూస్ భీమవరం వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. విద్యా దీవెన పథకం నిధుల్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ ను నిలబెడుతున్నట్లు స్పష్టంచేశారు.
భీమవరం వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్
Related Posts
Exams : ఒకే రోజు రెండు పరీక్షలు!
TRINETHRAM NEWS Two exams in one day! ఏం చెయ్యాలో అర్ధం కాక ఆందోళన చెందుతున్న అభ్యర్థులు Trinethram News : అమరావతి ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్షకు(డీఎస్సీ)ముందు టెట్ పరీక్ష ను నిర్వహిస్తుంటారు.రాష్ట్రప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో…
Single Window : ఏపీలో భవన నిర్మాణాల అనుమతులకు ‘సింగిల్ విండో ‘ విధానం
TRINETHRAM NEWS Single window‘ approach for building permits in AP Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఇక భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకు రానుంది. అన్ని ప్రభుత్వ శాఖల…