TRINETHRAM NEWS

Sand door delivery from today

Trinethram News : Andhra Pradesh : ఉచిత ఇసుక స్కీంలో భాగంగా ఇసుకను డోర్ డెలివరీ చేసే అంశంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలిగింది.

డోర్ డెలివరీ చేసే లారీలు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, అఫిడవిట్ రూపంలో ఒప్పందం చేసుకోవాల్సిన పని లేకుండా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.

ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్తో టిప్పర్ల యజమానులు జరిపిన చర్చల్లో నిర్ణయించారు.

నేటి నుంచి ఇసుకను రవాణా చేయనున్నట్లు టిప్పర్ల యజమానులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sand door delivery from today