CM Chandrababu : ఏపీలో విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు:సీఎం చంద్రబాబు

TRINETHRAM NEWS

Electric bicycles for students and Dwakra women in AP : CM Chandrababu

ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లు

Trinethram News : 28th Aug : అమరావతి

ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీ పై ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించే ఆలోచన చేస్తున్నామని సీఎంచంద్రబాబు తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(EESL) ప్రతినిధులతో సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘PMAY ఇళ్లకు ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను రాయితీపై అందిస్తాం. ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ వినియోగిస్తాం. ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకూ ఎలక్ట్రిక్ వస్తువులపై సబ్సిడీ ఇస్తాం’ అని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Electric bicycles for students and Dwakra women in AP: CM Chandrababu

You cannot copy content of this page

Scroll to Top