సముద్ర తీరం లో విద్యార్ధులు గల్లంతు

TRINETHRAM NEWS

సముద్ర తీరం లో విద్యార్ధులు గల్లంతు

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగల పుట్టుగ సముద్ర తీరం లో దుర్ఘటన

ఇచ్చాపురం మండలం బెల్లపడ ప్రాంతానికి చెందిన ఆశి, జయరాం (13) గల్లంతు

చందు, మేఘన సురక్షితం

జయరామ్ కోసం మత్స్య కారులు, మెరైన్ పోలీసులు గాలింపు

You cannot copy content of this page

Scroll to Top