Srisailam Dam : శ్రీశైలం డ్యాం వద్ద వ్యక్తి గల్లంతు

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీశైలం వద్ద నల్లగొండ జిల్లా చిట్యాల మండల వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య గల్లంతయ్యారు . శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం తోటి స్నేహితులతో వెళ్లారు..

డ్యామ్ వద్ద స్నానానికి వెళ్లి కొట్టుకుపోయినట్టు స్థానికులు తెలిపారు…

You cannot copy content of this page

Scroll to Top