TRINETHRAM NEWS

Punjab National Bank fined by RBI

Trinethram News : ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు RBI జరిమానా విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు పీఎన్బీపై రూ.1.31 కోట్ల జరిమానా విధించింది.

కస్టమర్ల చిరునామాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో పీఎన్బీ విఫలమైందని వెల్లడించింది.

బ్యాంక్ పనితీరుపై 2022 మార్చి30న ఆర్బీఐ తనిఖీ నిర్వహించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Punjab National Bank fined by RBI