ఫ్యాన్స్‌కు ప్రత్యేక విందు ఇచ్చిన హీరో సూర్య

TRINETHRAM NEWS

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు.

గతంలో మిగ్‌జాం తుపాను సమయంలో సూర్య ఫ్యాన్స్‌ వేలమంది బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా వారికి సూర్య విందును ఏర్పాటు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top